Sabarimala Temple | శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. ఫిబ్రవరిలో తెరుచుకోనున్న ద్వారాలు..!
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయం మంగళవారం మూతపడింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్పను దర్శించుకున్నాక మూసివేసినట్లు తెలిపారు.
P
Pradeep Manthri
Devotional | Jan 20, 2026, 9.50 pm IST














