లోడ్ అవుతోంది...


ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పులుల గణన ప్రక్రియ మొదలైంది. మొత్తం 732 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. మొదటి మూడు రోజులు మాంసాహార జంతువుల ఉనికిని, తర్వాతి మూడు రోజులు శాఖాహార జంతువులు, పక్షులు, వృక్షజాలాన్ని లెక్కించనున్నారు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam