కొన్ని దేశాలు బహిరంగంగానే టారిఫ్లను పెంచుతున్నాయి. దీన్ని ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. అది నార్మల్గా మారింది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పుడూ వెనుకడుగు వేయదు. తన దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడం కోసమే భారత్ చర్యలు తీసుకుంటుంది తప్పితే టారిఫ్లను ఆయుధంగా ఏనాడూ భారత్ వాడదు.. అని నిర్మలా స్పష్టం చేశారు.