SBI | IMPS సేవలకు ఇకపై చార్జిలు వసూలు.. వెల్లడించిన ఎస్బీఐ..
SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక సమాచారం తెలియజేసింది. ఇకపై కొన్ని ఆన్లైన్ IMPS లావాదేవీలపై సేవా రుసుములు (service charges) వసూలు చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి.
S
Sambi Reddy
Business | Jan 21, 2026, 9.24 am IST















