Revanth Reddy | ప్రతి జూలైలో హైదరాబాద్ వేదికగా డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సదస్సు: సీఎం రేవంత్
Revanth Reddy | స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది జూలైలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సును హైదరాబాద్లో నిర్వహించాలని ప్రతిపాదించారు.
G
Ganesh sunkari
Telangana | Jan 21, 2026, 11.37 am IST













