Pawan Kalyan | శనివారం కొండగట్టుకి పవన్ కళ్యాణ్.. ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్ల నిధులు మంజూరు | త్రినేత్ర News
Pawan Kalyan | శనివారం కొండగట్టుకి పవన్ కళ్యాణ్.. ఆలయ అభివృద్ధికి రూ.35.19 కోట్ల నిధులు మంజూరు
టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.