మూత్రంతో ఎరువు : లాభాలపంట పండిస్తున్న కొత్త వ్యవసాయం
సైక్లింగ్ ద్వారా మనిషి మూత్రాన్ని శుభ్రపరచి ఎరువుగా ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక్కరి యూరిన్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటంతో సంవత్సరానికి సరిపడే పంటలను పండించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రసాయన ఎరువులకు సుస్థిరమైన ప్రత్యామ్నాయం ఇదే.
a
admin trinethra
Agriculture | Dec 12, 2025, 5.56 pm IST

















