Madhusudhana Chary | కక్షసాధింపులో భాగంగానే హరీశ్రావుకు నోటీసులు: మధుసూదనాచారి
Madhusudhana Chary | త్రినేత్ర.న్యూస్ : కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhana Chary) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు.
A
A Sudheeksha
Telangana | Jan 20, 2026, 1.41 pm IST















