Telangana | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక తీర్పు | త్రినేత్ర News
Telangana | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక తీర్పు
Telangana | తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.