Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
Tanneru Venkatesham | తెలంగాణలో ఇప్పటికే.. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఉంది.. ఈ సమస్యను నివారించాలంటే గోదావరి జలాలను ఒడిసి పట్టాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తన్నీరు వెంకటేశం సూచించారు. తాగునీటి అవసరాలకే 40 టీఎంసీల నీరు అవసరం పడుతుందని, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వానికి సూచన చేశారు.
Tanneru Venkatesham | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ఇప్పటికే.. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఉంది.. ఈ సమస్యను నివారించాలంటే గోదావరి జలాలను ఒడిసి పట్టాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తన్నీరు వెంకటేశం సూచించారు. తాగునీటి అవసరాలకే 40 టీఎంసీల నీరు అవసరం పడుతుందని, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వానికి సూచన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై తన్నీరు వెంకటేశం తీవ్రంగా స్పందించారు.
మనకు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ వస్తుంది. 10 టీఎంసీలు వాడుకుంటున్నాం. ఇప్పుడు మిడ్ మానేరు అండ్ ఎల్లంపల్లి డెడ్ స్టోరేజీకి వస్తుంది. అక్కడ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా నీళ్లను నింపుకోవాలి. క్లియర్గా చెప్తున్నాం.. ఏందంటే సీడబ్ల్యూసీ వాళ్లే ఆ ఒక్క లోకేషన్లోనే ఈ జూన్లో 50 టీఎంసీలు, తర్వాత 300 టీఎంసీలు ఈ జూలైలో, తర్వాత ఆగస్టులో 600 టీఎంసీలు అంటే 1600 టీఎంసీలు ఆలోకేషన్ నుంచే వస్తున్నాయని చెప్పారు. కాబట్టి దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలి. మూడు టీఎంసీలు కాకపోయినా.. రెండు టీఎంసీలు అయినా మీరు అంటున్నట్టు ట్రయల్ రన్ చేయండి. ఎన్డీఎస్ఏ, ఇక్కడి ఇంజినీర్ల సలహా తీసుకోండి. ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించి చర్చ పెట్టండి. స్పందించాల్సింది ఈ 10, 15 రోజులే అని వెంకటేశం పేర్కొన్నారు.
డైంజర్ సిచువేషన్ ఉంది..
రేపు హైదరాబాద్కు నీళ్లు రాకుండా ఉంటే.. ఇప్పటికే కూకట్పల్లి ఏరియాలో ట్యాంకర్లు తిరుగుతున్నాయి. వాటర్ లెవల్స్ పడిపోయాయి. తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వం దాదాపు 40 టీఎంసీలు కేటాయించింది. అన్ని రిజర్వాయర్లు ఈ లెవల్ మెయింటెన్ చేయాలి. ఇప్పుడు ఆ లెవల్ లేవు. అలార్మింగ్, డైంజర్ సిచువేషన్ ఉంది. సాగునీరు కూడా అవసరమే. టాప్ ప్రయార్టీ తాగునీరు. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఇంపార్టెంట్. అందుకనే అన్ని స్టోరేజీలు, అన్ని రిజర్వాయర్లలో మినిమం వాటర్ వచ్చేటట్టు పంపు చేయాలని, లిఫ్ట్ చేసి తాగునీరు ఇచ్చాక సాగునీరు ఇవ్వండి అని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026

OU 85th Convocation | స్నాతకోత్సవం ఒక్క వేడుకే కాదు.. విద్యార్థుల విజయాల ఉత్సవం కూడా
జులై 13, 2026

Tanneru Venkatesham | నీళ్లు కిందకు పోతున్నాయి.. పట్టిసీమ వద్ద 24 పంపులు నడుస్తున్నాయి : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026
తాజావార్తలు
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
- ●Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర
- ●OU 85th Convocation | స్నాతకోత్సవం ఒక్క వేడుకే కాదు.. విద్యార్థుల విజయాల ఉత్సవం కూడా

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం



