MLC Kavitha | బీఆర్ఎస్ హయాంలోనే భువనగిరి రైతులకు బేడీలు వేశారని తెలిసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో తాను బీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి ఆ పాపంలో తనకు కూడా భాగం ఉన్నట్లే అని ఆమె పేర్కొన్నారు.