త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka | మెడికో ప్రియాంక మృతి

Priyanka | సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక( Priyanka ) ప్రాణాలు విడిచారు. మధ్యాహ్నం 3.25 గంట‌ల‌కు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్( KIMS ) ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

S

Telangana | Published On Aug 9, 2026, 6.03 pm IST

Priyanka | మెడికో ప్రియాంక మృతి
Advertisement

Priyanka | త్రినేత్ర‌.న్యూస్ : సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక( Priyanka ) ప్రాణాలు విడిచారు. మధ్యాహ్నం 3.25 గంట‌ల‌కు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్( KIMS ) ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ చదువుతున్నారు. ఈనెల 3న స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను హైదరాబాద్​కు తరలించి, చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆమె క‌న్నుమూశారు.

Advertisement
Advertisement