Gutha Sukhender Reddy | తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై మండలి చైర్మన్ ఆగ్రహం
Gutha Sukhender Reddy | తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు - మన బడి పథకానికి రూ. 360 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.. వాటిని తక్షణమే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.