Revanth Reddy | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, మంత్రులు
Revanth Reddy | సికింద్రాబాద్ లష్కర్ బోనాలను పురస్కరించుకొని ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, వెన్నెల గద్దర్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎంకు మేళతాళాలతో ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: సికింద్రాబాద్ లష్కర్ బోనాలను పురస్కరించుకొని ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, వెన్నెల గద్దర్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎంకు మేళతాళాలతో ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు.

అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.





ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CWG 2026 | భారత్ మ్యాప్లో కనిపించని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంతరం తెలిపిన లవ్లీనా
- ●Rashmika Mandanna | అఫీషియల్ : ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●Nayanthara | టాక్సిక్ కోసం ఇంగ్లీష్లో డబ్బింగ్ - నయన్ రూటే సఫరేటు
- ●Harish Rao | బిడ్డా అఖిలా.. నేనున్నా.. నువ్ డాక్టర్ అవ్వు
- ●KTR | వర్షాలు బాగా పడాలే.. రాష్ట్రం పచ్చగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా
- ●Bhatti Vikramarka | తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం: భట్టి విక్రమార్క

CWG 2026 | భారత్ మ్యాప్లో కనిపించని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంతరం తెలిపిన లవ్లీనా

Rashmika Mandanna | అఫీషియల్ : ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులో రిలీజ్

Nayanthara | టాక్సిక్ కోసం ఇంగ్లీష్లో డబ్బింగ్ - నయన్ రూటే సఫరేటు

Harish Rao | బిడ్డా అఖిలా.. నేనున్నా.. నువ్ డాక్టర్ అవ్వు




