Kavitha | ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటలకు కవిత పార్టీ ప్రకటన..?
Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నూతన పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఆమె ఈ నెల 27న ఉదయం ఎనిమిది గంటలకు నూతన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నూతన పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఆమె ఈ నెల 27న ఉదయం ఎనిమిది గంటలకు నూతన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. అదే రోజు ఆమె పార్టీని ప్రకటించడంతో పాటు పార్టీ గుర్తు, విధివిధానాలను తన మెట్టినింటి వేదికగా వెల్లడిస్తారని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 27న ఉదయం ఎనిమిది గంటలకు నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో కీలకమైన ప్రెస్ మీట్ ఉంటుందని, 9.30 గంటలకు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటారని ఆమె వివరించారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





