Hyderabad Metro | హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య.. నిలిచిన రైళ్లు
Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో రోజూ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వినియోగించే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి.
Hyderabad Metro | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో రోజూ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వినియోగించే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. అమీర్పేట్ - రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర మెట్రో నిలిచిపోయింది. దీంతో ఇరువైపులా మెట్రో రైళ్లు ఆగిపోయాయి. దాదాపు అరగంటకుపైగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





