త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Metro | హైద‌రాబాద్ మెట్రోలో సాంకేతిక స‌మ‌స్య‌.. నిలిచిన రైళ్లు

Hyderabad Metro | హైద‌రాబాద్ (Hyderabad) మ‌హా న‌గ‌రంలో రోజూ త‌మ గమ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు వినియోగించే హైద‌రాబాద్ మెట్రో (Hyderabad Metro)లో సాంకేతిక స‌మ‌స్య ఎదురైంది. దీంతో ప‌లు రైళ్లు నిలిచిపోయాయి.

A

Telangana | Published On Mar 20, 2026, 11.32 am IST

Hyderabad Metro | హైద‌రాబాద్ మెట్రోలో సాంకేతిక స‌మ‌స్య‌.. నిలిచిన రైళ్లు
Advertisement

Hyderabad Metro | త్రినేత్ర‌.న్యూస్‌ : హైద‌రాబాద్ (Hyderabad) మ‌హా న‌గ‌రంలో రోజూ త‌మ గమ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు వినియోగించే హైద‌రాబాద్ మెట్రో (Hyderabad Metro)లో సాంకేతిక స‌మ‌స్య ఎదురైంది. దీంతో ప‌లు రైళ్లు నిలిచిపోయాయి. అమీర్‌పేట్‌ - రాయ‌దుర్గం మార్గంలో మెట్రో సేవ‌లు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ద‌గ్గ‌ర మెట్రో నిలిచిపోయింది. దీంతో ఇరువైపులా మెట్రో రైళ్లు ఆగిపోయాయి. దాదాపు అర‌గంట‌కుపైగా నిలిచిపోయాయి. దీంతో ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ త‌రువాత మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభం కావ‌డంతో ప్ర‌యాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement