N Ramchander Rao | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిందువులకు రక్షణ కరువు
N Ramchander Rao | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు ఆరోపించారు. శనివారం రాత్రి ఆలయంలో మలమూత్రాలను విసర్జించాడు. ఈ క్రమంలో ఆయన ఆలయాన్ని ఆదివారం సందర్శించారు.
P
Pradeep Manthri
Telangana | Jan 11, 2026, 5.15 pm IST

















