Singireddy Niranjan Reddy | నెహ్రూ కాలం నుంచే తెలంగాణకు అన్యాయం.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం
Singireddy Niranjan Reddy | నెహ్రూ హయాం నుంచి తెలంగాణకు అన్యాయం చేయడం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90శాతం పూర్తయ్యాయని.. ఆ పనులు ఆపడమేంటని ప్రశ్నించారు.
P
Pradeep Manthri
Telangana | Jan 6, 2026, 5.14 pm IST

















