CM Revanth Reddy | ప్రభుత్వ ఉన్నతాధికారులంతా సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమన్వయంతో పని చేసినప్పుడే ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో అన్ని విభాగాల సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.