CM Revanth Reddy | దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన ప్రవాసులు..
CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు-2026లో పాల్గొనేందుకు ఆయన దావోస్కు చేరుకున్నారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.
B
Bhavanam Sambi Reddy
Telangana | Jan 20, 2026, 11.24 am IST















