CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వస్తలేడు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశాక గాంధీ నా జోలికి వస్తలేడు అని సీఎం అనడంతో.. సభా వేదికపై నవ్వులు పూశాయి.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశాక గాంధీ నా జోలికి వస్తలేడు అని సీఎం అనడంతో.. సభా వేదికపై నవ్వులు పూశాయి.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క్రియేట్ చేశాం. హైటెక్ సిటీ సమీపంలో ఐదు ఎకరాల్లో 100 కోట్లతో కమిషనర్ ఆఫీసను కడుతున్నాం. గతంలో మోరీ పోతలేదు.. రోడ్డు అయితలేదు.. అది అయితలేదు.. ఇది అయితలేదు అని గాంధీ అంటుండే. కొత్త కమిషనర్ను ఇచ్చిన తర్వాత గాంధీ నా జోలికి వస్తలేడు.. ఏదన్న ఉంటే అక్కడ్నే పని చేయించుకుంటున్నడు.. మంచి జరుగుతుందని సీఎం అన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'
- ●CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ
- ●CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
- ●TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని

Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'

CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?




