Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..
Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ (Nitin Gadkari), రామ్మోహన్ నాయుడుతో (Ram Mohan Naidu) సమావేశమయ్యారు. ఎంపీ రఘువీర్ రెడ్డి, అధికారులతో కలిసి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త రహదారి ప్రతిపాదనలు తదితర అంశాలపై మంత్రులతో చర్చించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ (Nitin Gadkari), రామ్మోహన్ నాయుడుతో (Ram Mohan Naidu) సమావేశమయ్యారు. ఎంపీ రఘువీర్ రెడ్డి, అధికారులతో కలిసి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త రహదారి ప్రతిపాదనలు తదితర అంశాలపై మంత్రులతో చర్చించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రీజినల్ రింగ్ రోడ్డు (RRR)తోపాటు పలు జాతీయ రహదారుల నిర్మాణాల గురించి ప్రస్తావించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని వివరించారు. ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని, హైదరాబాద్-అమరావతి మధ్య 12వ వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విమానాశ్రయాల అభివృద్ధి పనులపై..
అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్రెడ్డి బృందం సమావేశమయింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ (Adilabad Airport), వరంగల్ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ ప్రాజెక్టులను వేగవంతం చేసి రాష్ట్రంలో ప్రాంతీయ విమాన సేవలను విస్తరించాలని కోరారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | సీఎం రేవంత్ మీద కేసు నమోదు చేయాల్సిందే.. BNS Section 45 మళ్లీ మళ్లీ చదవండి
జులై 14, 2026

Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం: సీఎం రేవంత్
జులై 14, 2026

Toxic Adulterated Milk | మార్కెట్లో 2.3 కోట్ల లీటర్ల విషపూరిత కల్తీ పాలు.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు
జులై 14, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | సీఎం రేవంత్ మీద కేసు నమోదు చేయాల్సిందే.. BNS Section 45 మళ్లీ మళ్లీ చదవండి
- ●Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం: సీఎం రేవంత్
- ●Toxic Adulterated Milk | మార్కెట్లో 2.3 కోట్ల లీటర్ల విషపూరిత కల్తీ పాలు.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు
- ●RBI | ఇక బ్యాంకులు బలవంతంగా ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..
- ●Rain Alert | చల్లని కబురు.. జూలై 16 నుంచి మోస్తరు వర్షాలు
- ●ACB Raids | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంపై ఏసీబీ దాడులు..

RS Praveen Kumar | సీఎం రేవంత్ మీద కేసు నమోదు చేయాల్సిందే.. BNS Section 45 మళ్లీ మళ్లీ చదవండి

Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం: సీఎం రేవంత్

Toxic Adulterated Milk | మార్కెట్లో 2.3 కోట్ల లీటర్ల విషపూరిత కల్తీ పాలు.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు

RBI | ఇక బ్యాంకులు బలవంతంగా ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..



