CM Revanth Reddy | నీళ్ల విషయంలో కేసీఆర్, హరీష్రావులను ఉరి తీసినా తప్పులేదు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, నీళ్ల విషయంలో తెలంగాణకు చేసిన అన్యాయానికి వారిద్దరినీ ఉరి తీసినా తప్పులేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో మంత్రులు, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు.
M
Mahesh Reddy B
Telangana | Jan 2, 2026, 9.50 am IST














