Gurukula School | మార్నింగ్ వాక్కు వెళ్లి.. కుప్పకూలిన గురుకుల విద్యార్థి.. దవాఖానకు తరలించే లోపే..
Gurukula School | ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో (Raghunadhapalem) విషాదం చోటుచేసుకున్నది. మార్నింగ్ వాక్కు వెళ్లి ఓ గురుకుల పాఠశాల విద్యార్థి (Gurukula School) మృతిచెందాడు.
Gurukula School | త్రినేత్ర.న్యూస్: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో (Raghunadhapalem) విషాదం చోటుచేసుకున్నది. మార్నింగ్ వాక్కు వెళ్లి ఓ గురుకుల పాఠశాల విద్యార్థి (Gurukula School) మృతిచెందాడు. సాత్విక్ (14) అనే విద్యార్థి రాఘునాథపాలంలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది హుటాహుటిన అతడిని స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే సాత్విక్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bank of America | అమెరికా నుంచి భారత్కు యూపీఐతో చెల్లింపులు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అడుగు..
- ●Seed Ganesha | పర్యావరణ హిత వినాయకోత్సవం.. సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే, సంపత్ నంది
- ●Telangana Language Day | నేడు ప్రజాకవి కాలోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం
- ●Assembly Session | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ
- ●SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
- ●Horoscope | సెప్టెంబర్ 9 రాశిఫలాలు.. అతిగా విశ్లేషించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!

Bank of America | అమెరికా నుంచి భారత్కు యూపీఐతో చెల్లింపులు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అడుగు..

Seed Ganesha | పర్యావరణ హిత వినాయకోత్సవం.. సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే, సంపత్ నంది

Telangana Language Day | నేడు ప్రజాకవి కాలోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం

Assembly Session | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై సభలో చర్చ




