KTR | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిందని సాయి ఈశ్వర్ అనే యువకుడు ప్రాణత్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు మౌనం వహించి నివాళులర్పించారు.