KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో కేటీఆర్తో పాటు మరో ముగ్గురు విచారణకు హాజరయ్యారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో కేటీఆర్తో పాటు మరో ముగ్గురు విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు సంబంధించి నిధుల బదిలీపై ఏసీబీ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ నుంచి సుమారు రూ.55 కోట్లు బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైన అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది.
తాజావార్తలు
- ●Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●CM Revanth Reddy | మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Nizamabad | పొరపాటున పేలిన తుపాకీ.. ఇన్స్పెక్టర్ మృతి
- ●Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి
- ●Cyberabad Police | మధ్యాహ్నం 2 గంటలకే లాగౌట్ అవ్వండి..
- ●Vemulawada | వేములవాడ రాజన్నకు భారీగా ఆదాయం..

Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

CM Revanth Reddy | మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Nizamabad | పొరపాటున పేలిన తుపాకీ.. ఇన్స్పెక్టర్ మృతి

Hyderabad | వనస్థలిపురంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి





