త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అన్ని విష‌యాల్లో ఏక‌రూప‌త కోరుకునే బీజేపీ.. బంధువుల విష‌యంలో మాత్రం రెండు ప్ర‌మాణాలు: కేటీఆర్

KTR | అన్ని విష‌యాల్లో ఏక‌రూప‌త కోరుకునే బీజేపీ (BJP).. బంధువుల విష‌యానికి వ‌స్తే రెండు ప్ర‌మాణాల‌ను పాటిస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. ఒక‌టి కేంద్ర మంత్రి కొడుకు కోసం, మ‌రొక‌టి సామాన్యుల కోసం అంటూ బండి భగీరథ్‌ కేసుపై ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ ట్వీట్ చేశారు.

G

Telangana | Published On May 13, 2026, 11.38 am IST

KTR | అన్ని విష‌యాల్లో ఏక‌రూప‌త కోరుకునే బీజేపీ.. బంధువుల విష‌యంలో మాత్రం రెండు ప్ర‌మాణాలు: కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: అన్ని విష‌యాల్లో ఏక‌రూప‌త కోరుకునే బీజేపీ (BJP).. బంధువుల విష‌యానికి వ‌స్తే రెండు ప్ర‌మాణాల‌ను పాటిస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. ఒక‌టి కేంద్ర మంత్రి కొడుకు కోసం, మ‌రొక‌టి సామాన్యుల కోసం అంటూ బండి భగీరథ్‌ కేసుపై ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ ట్వీట్ చేశారు. #పోక్సో, #బేటీ బచావో అంటూ జతపరిచారు.

`ఒకే దేశం.. ఒకే ప‌న్ను, వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. అన్ని విషయాల్లో ఏకరూపత ఉండాలని బీజేపీ కోరుకుంటున్న‌ది. కానీ వారి బంధువులను రక్షించే విషయానికి వస్తే.. ఒక పోక్సో చట్టం (POCSO Act)- కానీ రెండు ప్రమాణాలు. ఒకటి కేంద్ర మంత్రి కొడుకు కోసం, మరొకటి సామాన్యుల కోసం’ అని ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ విమ‌ర్శించారు.

 

ట్యాగ్స్:

Advertisement
Advertisement