TGSRTC | పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 30 మంది ప్రయాణికులకు గాయాలు | త్రినేత్ర News
TGSRTC | పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
TGSRTC | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.