Maruti Suzuki | మళ్లీ మారుతీ సుజుకినే టాప్.. 2025 ఎగుమతుల్లో రికార్డు | త్రినేత్ర News
Maruti Suzuki | మళ్లీ మారుతీ సుజుకినే టాప్.. 2025 ఎగుమతుల్లో రికార్డు
2025 లో భారత్ నుంచి 18 మోడల్స్ కార్లను 100 దేశాలకు మారుతీ సుజుకి ఎగుమతి చేసింది. అలాగే.. భారత్లో 2025 లో 2,351,139 కార్లను సేల్ చేసింది. అందులో ఎగుమతి చేసిన కార్లు 3,95,648 యూనిట్లు. దేశంలో కార్ల సేల్స్ ప్రతి సంవత్సరం 36.5 శాతం పెరుగుతూ వస్తోంది.