Minister Ponguleti | రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ: మంత్రి పొంగులేటి
Minister Ponguleti | సీఎం (CM) రేవంత్ (Revanth Reddy) నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం... రెండేళ్ల పాలనలోనే తెలంగాణ (Telangana) కు స్పష్టమైన కొత్త దిశను చూపించిందని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ప్రజలు ఏ మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచారో, ఆ మార్పును కేవలం రెండేళ్లలోనే ప్రజల కళ్ల ముందే నిలబెట్టామని చెప్పారు.
A
A Sudheeksha
News | Dec 19, 2025, 3.27 pm IST

















