త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | తెలంగాణ బీజేపీ ఎంపీల‌పై మోడీ సీరియ‌స్‌

BJP | తెలంగాణ‌ (Telangana)లో బీజేపీ (BJP) గ్రాఫ్ ఎందుకు పెర‌గ‌డం లేద‌ని ఎంపీల‌పై ప్ర‌ధాన‌మంత్రి (PM) న‌రేంద్ర మోడీ (Narendra Modi) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విబేధాలు వీడి ఉమ్మ‌డిగా ప‌నిచేయాల‌ని ఆదేశించారు. సోష‌ల్ మీడియా (Social Media)లో యాక్టివ్‌గా ఉండాల‌ని సూచించారు.

A

News | Published On Dec 11, 2025, 3.43 pm IST

BJP | తెలంగాణ బీజేపీ ఎంపీల‌పై మోడీ సీరియ‌స్‌
Advertisement

మీకంటే ఓవైసీ బెట‌ర్ అంటూ ఆగ్ర‌హం
తీరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రిక‌
BJP | తెలంగాణ (Telangana) లో బీజేపీ (BJP) ఎంపీల నిర్ల‌క్ష్యంపై ప్ర‌ధాన మంత్రి (PM) న‌రేంద్ర మోడీ (Narendra Modi) సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెన‌క‌ప‌డుతుందంటూ ప్ర‌శ్నించారు. ఎనిమిది మంది ఎంపీలున్నా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఎందుకు ఎద‌గ‌లేక‌పోతున్నామంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ఎంపీల‌తో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సంద‌ర్భంగా ఎంపీల‌పై మోడీ గ‌ర‌మ‌య్యారు. ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉన్నా, పార్టీ వెనుక‌బ‌డ‌టంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా విబేధాలు వీడి ఉమ్మ‌డిగా ప‌నిచేయాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేందుకు కృషి చేయాల‌ని సూచించారు. సోష‌ల్ మీడియా (Social Media)లో ఎంఐఎం (MIM) ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ (Owaisi)టీమ్ స‌మ‌ర్థంగా ప‌నిచేస్తోంద‌న్నారు. సోష‌ల్ మీడియాలోనూ బీజేపీ యాక్టివ్‌గా లేద‌ని, తీరు మార్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement