BJP | తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్
BJP | తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదని ఎంపీలపై ప్రధానమంత్రి (PM) నరేంద్ర మోడీ (Narendra Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. విబేధాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్గా ఉండాలని సూచించారు.
A
A Sudheeksha
News | Dec 11, 2025, 3.43 pm IST

















