HYDRAA | రెండున్నర వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
HYDRAA | ఐటీ కేంద్రంగా.. అత్యంత ఖరీదైన నెక్నాంపూర్ (Neknampur) ప్రాంతంలో 23.16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) కాపాడింది. రూ. 2500 కోట్లకు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ (Fencing) వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.
A
A Sudheeksha
News | Dec 22, 2025, 8.00 pm IST
















