CPI D Raja | అమెరికాను ప్రశ్నించే శక్తిని మోదీ కోల్పోయారు: సీపీఐ నేత డి.రాజా
CPI D Raja | ఖమ్మం: చరిత్ర లేని రాజకీయ పార్టీలే నేడు దేశభక్తులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ముగింపు సభలో ఆయన ఆర్ఎస్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
M
Mahesh Reddy B
National | Jan 19, 2026, 8.12 am IST














