Sheikh Nahyan | ఢిల్లీకి యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్.. రెండుగంటల్లోనే ముగిసిన పర్యటన..!
Sheikh Nahyan | యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం ఢిల్లీలో పర్యటించారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కల్యాణ్ మార్గ్లోని తన నివాసంలో మోదీ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
P
Pradeep Manthri
National | Jan 19, 2026, 10.30 pm IST













