KTR | అర్హత లేని ప్రాంతాలకు వరాలు.. అర్హతలున్న సిరిసిల్లకు మొండిచెయ్యా..?
KTR | సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షపూరిత వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఆయన ఘాటు లేఖ రాశారు.
P
Pradeep Manthri
Telangana | Jan 19, 2026, 5.03 pm IST














