BRS | మూడు రూపాయల మైండ్సెట్తో మూడు ట్రిలియన్ ఎకానమీ రాదు: దాసోజు శ్రవణ్
BRS | మూడు రూపాయల మైండ్సెట్తో మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రాదని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan)మండిపడ్డారు. 2047 విజన్ డాక్యుమెంట్ (Vision Document) విడుదల చేస్తూనే ఇంగ్లీష్ వద్దంటున్నారని, దీనికి నవ్వాలా ఏడవాలా అని ప్రశ్నించారు. రేవంత్ హయాంలో తెలంగాణ రైజింగ్ (Telangana Rising) కాదు రావేజింగ్ అని, గ్లోబల్ సమ్మిట్ (Global Summit)లో ధరించిన బట్టలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ఎద్దేవా చేశారు.
A
A Sudheeksha
News | Dec 11, 2025, 6.42 pm IST

















