PM Modi | భారత్లో అలాంటి రైళ్లు ఉంటే బాగుండేదని అనుకునేవాడిని.. ఇప్పుడు ఆ కల నెరవేరింది..!
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని రైలులో పిల్లలు, లోకో పైలట్లతో మాట్లాడారు.
Pradeep Manthri
National | Jan 17, 2026, 3.32 pm IST














