Iran Unrest | తక్షణం దేశం విడిచి వచ్చేయండి..! ఇరాన్ హింస నేపథ్యంలో ప్రభుత్వం అడ్వైజరీ..!
Iran Unrest | రెండువారాలుగా ఇరాన్లో హింస కొనసాగుతున్నది. ఇప్పటికే వేలమంది హింసకు బలయ్యారు. ఈ క్రమంలో భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారత పౌరులు వీలైనంత వరకు త్వరగా ఆ దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం సూచించింది.
Pradeep Manthri
National | Jan 14, 2026, 5.45 pm IST












