Sonia Gandhi | పౌరసత్వానికి ముందు ఓటు కేసు.. సోనియా గాంధీకి ఢిల్లీకోర్టులో ఊరట..!
Sonia Gandhi | పౌరసత్వానికి ముందే ఓటు కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి ఢిల్లీకోర్టు ఊరట కల్పించింది. 1983లో భారత పౌరసత్వం పొందడానికి ముందు.. 1980లోనే సోనియా ఓటుహక్కు పొందారని, మోసం, ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ నమోదైన విషయం తెలిసిందే.
P
Pradeep Manthri
National | Jan 6, 2026, 7.05 pm IST














