పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్.. 58 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలివే | త్రినేత్ర News
పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్.. 58 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలివే
ఈ డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు, రాజకీయ పార్టీలకు జనవరి 15, 2026 వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 14, 2026న విడుదల చేస్తారు.