Hyderabad | వనస్థలిపురంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
Hyderabad | హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురంలో శనివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. పనామా వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురంలో శనివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. పనామా వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపారు. మృతదేహాన్ని గమనించిన మార్నింగ్ వాకర్స్, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి శరీరంపై బలమైన గాయాలు, కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాల కోసం పోలీసులు యత్నిస్తున్నారు. హత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
- ●Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
- ●Shabad Murders case | షాబాద్ రాజ్కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం
- ●Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్లో గొడవలు
- ●Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు
- ●Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట
- ●Weather Report | జూలై 15 వరకు ఎండలే ఎండలు.. బీ కేర్ ఫుల్

Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్

Shabad Murders case | షాబాద్ రాజ్కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం

Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్లో గొడవలు

Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు





