Tolichowki SI | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టోలిచౌకి ఎస్ఐ
Tolichowki SI | హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి ఎస్ఐ ఆర్ పాండు నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టాడు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు.
Tolichowki SI | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి ఎస్ఐ ఆర్ పాండు నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టాడు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు.
తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని, అదేవిధంగా పాస్పోర్టును సీజ్ చేయవద్దని పాండు నాయక్ను బాధితుడు కోరాడు. ఇందుకు ఎస్ఐ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మంగళవారం పాండు నాయక్ రూ. 10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●Telangana | తెలంగాణలో క్రిటికల్ మినరల్స్పై పరిశోధన
- ●Hyderabad | వైద్యుడి నిర్లక్ష్యంతో పీహెచ్డీ విద్యార్థి మృతి.. హైదరాబాద్ ఆస్పత్రికి రూ. కోటి జరిమానా
- ●BMS | ఈఎస్ఐ వేతన పరిమితిని రూ. 42 వేలకు పెంచండి.. కేంద్రాన్ని కోరిన బీఎంఎస్
- ●Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..
- ●OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన
- ●Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్

Telangana | తెలంగాణలో క్రిటికల్ మినరల్స్పై పరిశోధన

Hyderabad | వైద్యుడి నిర్లక్ష్యంతో పీహెచ్డీ విద్యార్థి మృతి.. హైదరాబాద్ ఆస్పత్రికి రూ. కోటి జరిమానా

BMS | ఈఎస్ఐ వేతన పరిమితిని రూ. 42 వేలకు పెంచండి.. కేంద్రాన్ని కోరిన బీఎంఎస్

Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..



