Hyderabad | గండిపేట చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) గండిపేట చెరువులో (Gandipet Cheruvu) ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం (మార్చి 15) చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకులు గల్లంతయ్యారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) గండిపేట చెరువులో (Gandipet Cheruvu) ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం (మార్చి 15) చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో సోమవారం మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)గా గుర్తించారు. వారిని ఇబ్రహీంబాగ్, లంగర్హౌస్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





