Talasani Srinivas Yadav | ఇంటికొకరు ర్యాలీకి తరలిరావాలి: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటంలో భాగంగానే శాంతిర్యాలీ నిర్వహిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. ఇంటికొకరు చొప్పున ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.
A
A Sudheeksha
Hyderabad | Jan 16, 2026, 1.43 pm IST














