GHMC | ప్రజలు ఈ – వేస్ట్ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించాలి: కమిషనర్ ఆర్వీ కర్ణన్
GHMC | త్రినేత్ర.న్యూస్ : నగరంలోని ప్రజలు తమ ఈ - వేస్ట్ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బందికి అప్పగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ (Commissioner) ఆర్వీ కర్ణన్ (RV Karnan) పిలుపునిచ్చారు. ముషీరాబాద్ సర్కిల్లోని బాగ్లింగంపల్లిలో నిర్వహిస్తున్న మెగా ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ను కర్ణన్ సోమవారం సందర్శించారు.
A
A Sudheeksha
Hyderabad | Jan 12, 2026, 2.50 pm IST















