Maheshkumar Goud | యువత చరిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏకమవ్వాలి
Maheshkumar Goud | యువత చరిత్రను తెలుసుకొని దేశం కోసం ఐక్యంగా నిలబడాలని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ డౌడ్ పిలుపునిచ్చారు.
- స్వాతంత్య్ర వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
Maheshkumar Goud | త్రినేత్ర.న్యూస్: యువత చరిత్రను తెలుసుకొని దేశం కోసం ఐక్యంగా నిలబడాలని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ డౌడ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని శనివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ, భారతదేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

విభజన రాజకీయాలను తిరస్కరించాలి. మరింత బలమైన, ప్రజాస్వామ్య, సమ్మిళిత భారతదేశం కోసం యువత ఐక్యంగా నిలవాలి. భారత్ను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మనమందరం సంఘీభావం ప్రకటిద్దాం అని మహేశ్కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLA Anirudh Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
- ●Drinking | సడెన్గా మద్యం మానేస్తే.. తర్వాత ఇంకా ఎక్కువగా తాగే ప్రమాదం.. అధ్యయనంలో వెల్లడి..
- ●Vande Mataram | స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ఆలాపనను అడ్డుకున్న సోనియా గాంధీ..?
- ●Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
- ●KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్
- ●Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్కు ప్లాన్!

MLA Anirudh Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Drinking | సడెన్గా మద్యం మానేస్తే.. తర్వాత ఇంకా ఎక్కువగా తాగే ప్రమాదం.. అధ్యయనంలో వెల్లడి..

Vande Mataram | స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ఆలాపనను అడ్డుకున్న సోనియా గాంధీ..?

Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి



