Prashanth Reddy | ప్రశ్నోత్తరాల సమయంలో రేవంత్ సుదీర్ఘ ప్రసంగం నిబంధనలకు విరుద్ధం
Prashanth Reddy | ప్రశ్నోత్తరాల (Question Hour) సమయంలో ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) సుదీర్ఘంగా ప్రసంగించడం ఇప్పటివరకు శాసనసభ (Assembly) చరిత్రలో లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి (Prashanth Reddy) అన్నారు. ఇది శాసనసభ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. స్పీకర్ (Speaker) పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందన్నారు.
A
A Sudheeksha
Telangana | Jan 3, 2026, 12.52 pm IST

















