Minister Uttam Kumar Reddy | నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్ఎస్: మంత్రి ఉతమ్ రెడ్డి
Minister Uttam Kumar Reddy | హైదరాబాద్: తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉతమ్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ తో అలయ్ బలయ్ చేసుకుని తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ నాయకులు తాకట్టు పెట్టారని అన్నారు.
M
Mahesh Reddy B
Telangana | Jan 2, 2026, 10.08 am IST














