EdCET Results 2026 | ఎడ్సెట్ ఫలితాలు వచ్చేశాయ్.. 96.95 శాతం ఉత్తీర్ణత నమోదు
EdCET Results 2026 | తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు (TG EdCET 2026 Results) శనివారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించగా 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
EdCET Results 2026 | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు (TG EdCET 2026 Results) శనివారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ఈ ఫలితాలను వెలువరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 29,342 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన వారిలో 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించగా 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బానోత్ అజిత్ సాయి ఎడ్సెట్లో మొదటి ర్యాంకు సాధించారు.
కాగా రెండేళ్ల బీఈడి కోర్స్ కోసం ఈ నెల 12న ఎడ్సెట్ ఎంట్రన్స్ నిర్వహించారు. స్కోర్కార్డుతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ ని అధికారులు వెబ్సైట్ లో ఉంచనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో స్కోర్కార్డ్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రింట్అవుట్ తీసి భద్రపరుచుకోవాలి.
వెబ్సైట్: edcet.tgche.ac.in
తాజావార్తలు
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక





