BRS Party | పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం చేసే కుట్ర : బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్
BRS Party | పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం చేసే కుట్ర జరుగోతందని బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ ఆరోపించారు. పల్లె రవికుమార్, సుమిత్రానంద్తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడిందన్నారు.
Pradeep Manthri
Telangana | Jan 13, 2026, 5.00 pm IST












